Telangana

Dosa Day: అట్టు, అప్పం, దోశ, దోసై – దక్షిణాది దోసెలు ఎన్ని రకాలో

తెలుగువారు అట్టు అంటారు. తమిళులు దోసై అంటారు. కేరళ వారు అప్పం అంటారు. కన్నడిగులు దోశ, నీర్ దోశ అంటారు. ఏ పేరుతో పిలిచినా దోశ అనే దక్షిణాది అల్పాహార వంటకం అనేక రకాలుగా విస్తరిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మార్చి 3వ తేదీని World Dosa Day గా జరుపుకుంటున్నారు.

Telangana BJP Candidate List: మొదటి జాబితాలో 9 మందికి చోటు

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్త 195 మంది తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారణాసి నుంచే మోదీ, గుజరాత్‌ నుంది అమిత్‌షా మరోసారి పోటికి దిగనున్నారు.

Telangana DSC: టీచర్‌ కొలువుల భర్తీకి మెగా డీఎస్సీ

11,062 ఖాళీలతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 4 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Lasya Nanditha: ప్రమాదంలో చనిపోయిన లాస్య నందిత ఎవరు?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జి. సాయన్న మరణించన తర్వాత.. ఆయన కుమార్తె అయిన లాస్య నందితకు బీఆర్ఎస్ ఆ స్థానం నుంచి పోటీకి దింపింది.

World Book Day: కులవ్యవస్థ పోవాలంటే ‘పుస్తకం’ నశించాలి

చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అనే మాట తెలుగువాళ్లకి బాగా తెలుసు. వినియోగ మనస్తత్వం మంచిదన్నట్టు, ఆ వైఖరి మనమంచికే అన్నట్టు ఉంటుంది ఆ కోటేషను. సందేశమూ ఆదేశమూ కలగలిసిన ఆ ఆకర్షణీయమైన వంచన మనల్ని కట్టిపడేస్తుంది.

దిల్లీ రాజకీయాల్లో దత్తాత్రేయ, తమిళిసై పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి?

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం పేరు జాతీయ స్థాయిలో చర్చకొస్తోంది. తెలంగాణకు చెందిన నేత కానీ, తెలంగాణ రాజకీయాలతో సంబంధం ఉన్న ఇతర రాష్ట్రాల నేత కానీ ఈసారి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవి రేసులో ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతి పదవి తెలంగాణకు దక్కుతుందన్న ప్రచారం ఒకటి జాతీయ...

తెలంగాణ: కలెక్టర్ టెన్నిస్ ఆడితే

ప్రతి రోజూ సాయంత్రం టెన్నిస్ ఆడే సమయంలో ఏర్పాట్లు చూడ్డానికి, సేవలందించడానికి ఏకంగా 28 మంది వీఆర్వోలకు డ్యూటీలు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయమైంది.

Telugu Calendar: ‘అధిక మాసం’ అంటే ఏమిటి? ఎలా వస్తుంది?

భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి చుట్టి వచ్చే కాలాన్ని నెల అంటారు. దానినే చాంద్ర మాసం అంటారు. అంటే చంద్రుడి హెచ్చుతగ్గుల (చంద్ర కళలు అని కూడా అంటారు) ప్రకారం నెల రోజులను లెక్కిస్తారు. కానీ ఇలా ఏర్పడే 12 చాంద్రమాసాలు కలిపితే ఒక సంవత్సరం పూర్తి కాదు.

తెలంగాణలో మే 29 వరకూ లాక్‌డౌన్.. నేటి నుంచి మద్యం అమ్మకాలు: కేసీఆర్

‘‘కరోనాతో కలిసి బతకాల్సిందే. కరోనా రేపో.. ఎల్లుండో సమసిపోయే సమస్యకాదు. కరోనాను జీరోకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలి’’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ ఎన్నికలు.. ఎన్ని ఈక్వేషన్స్ మార్చేశాయో?

దేశ రాజకీయ సమీకరణలను మార్చి వెళ్లింది 2018 సంవత్సరం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేగాన్ని పెంచింది. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో రాజకీయ సమీకరణలు, పార్టీల వ్యూహప్రతివ్యూహాల్లో మార్పులకూ కారణమైంది. ఈ కారణానికి కారణం తెలంగాణ ఎన్నికలు. అవును... తెలంగాణలో టీఆరెస్ ప్రభుత్వం శాసనసభను రద్దు చేసి...

లేటెస్ట్ స్టోరీస్

ఎక్కువ మంది చదివినవి

ఫాలో అవండి

209FansLike
4FollowersFollow
0SubscribersSubscribe